మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రాష్ట్రా కాంగ్రెస్ పులుపు మేరకు రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో స్థానిక గోదావరిఖని చొరస్తాలో నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపిశెట్టి నిరంజన్ గారు పాల్గొని ప్రసంగిస్తూ గడిచిన 8 సంవత్సరాల నుండి రైతు రుణ మాఫీ కోసం ఎదుచూసి బ్యాంకులలో రినివల్ చేయక బాంక్ ఖాతాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టీ వారి ఆస్తులు జప్తు చేసే పరిస్థితులు వఛ్చి చివరకు కొంత మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ధరణి పోర్టల్ వల్ల అనేక మంది రైతులు తమ సొంత పొలాల్లో యాజమాన్యా హక్కుల కొరకు రెవెన్యూ కార్యాలయాలచుట్టు చెప్పులరిగెల తిరిగి అధికారుల మీద దాడులు చేసేవరకు పరిస్థితులు వెళ్లడం అంటే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాజకీయాలు చేస్తూ గిట్టుబాటు ధర చెల్లించక వారి కొనే పరిస్తితులులేకుండా చేశారు అలాగే పోడు భూముల సమస్యలు పరిష్కటించక పోవడంతో ఇటీవల ఫారెస్ట్ అధికారిని దాడి చేసి హత్యచేసి వరకు ప్రజలకు ప్రభుత్వ సంస్థలకు ఎంతటి యాగాండం ఏర్పడిందో చుస్తే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలుస్తోంది ఇకనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతు సమస్యలు పరిష్కరించకపోతే తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన నిరంతరం పొరాటం చేస్తుందని రాబోయేరోజుల్లో కాంగ్రేస్ అధికారంలో వస్తుందని అన్ని సమస్యలు పరిష్కరిస్టుమాని అంతవరకు రైతులు దైర్యంగా ఉండాలని వారు సూచించారు...
రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్లాక్ 1 అధ్యక్షులు కాల్వ లింగ స్వామి మాజీ అధ్యక్షులు M రవికుమార్, కార్పొరేటర్లు మహంకాళి స్వామి ఎండ్ ముస్తఫా ,కొలిపాక సుజాత తేజస్విని ప్రకాష్ ,నగునూరి సుమలత రాజు, సన ఫేక్రోద్దీన్,రామగుండం మండల మాజీ mpp ఉరిమెట్ల రాజలింగం బీసీ సెల్ నాయకులు పెండ్యాల మహేష్ గట్ల రమేష్ రవి యాదవ్ చంద్రమౌళి కుమారస్వామి మురళి మాటేటి సతీష్ విజయ్ గౌడ్ కృష్ణ sc సెల్ నాయకులు తాళ్లపెళ్లి యుగేoదర్ దులికట్ట సతీష్ మిట్టపెళ్లి మహేందర్ యూత్ కాంగ్రేస్ నాయకులు నాజిమోద్దీన్ అడపా సాయి కిరణ్ జ్యోతి మెహరాజ్ అజయ్ nsui దాసరి విజయ్ ,ఉదయ్ md రహీం ఫజల్ ముస్తఫా, బుర్ల రవి, నంది వెంకటేష్, కుంట సది దశరడం ఉర్సు అనిల్ ఖదీర్ పొయ్యిలా సతీష్ తిరుపతి రెడ్డి, కార్తీక్ మహేష్ మహిళా కాంగ్రెస్ నాయకులు శరణ్య లావన్య సల్మా అనిత చౌదరి స్రవంతి శంకరమ్మ సరితా రామగుండం నాయకులు అధ్యక్షులు హరి ప్రసాద్ అప్పసి శ్రీనివాస్ అల్లి శంకర్ మరియు 500 మంది కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: