మేడిగడ్డ టీవీ న్యూస్, ఇంచార్జి :- అనపర్తి సాయితేజ
కాటారం మండలం బయ్యారం గ్రామం పంచాయితీ పరిధిలో బయ్యారం చెరువు లో జోరుగా మట్టి తవ్వకాలు. బయ్యారం గ్రామ చెరువు అధీనం లో ఉంది ఎలాంటి అనుమతులు లేకుండా. ఐ బి పర్మిషన్ కొందరు బడ బాబులు కలిసి బయ్యారం గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న చందన వెంచర్ పక్కన ఉన్న భూమిని కొనుగోలు చేసి నూతన వెంచర్ పెట్టడానికి మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారు.
చోద్ధం చూస్తున్న రెవిన్యూ అధికారులు మరియూ బయ్యారం గ్రామ పంచాయతీ కార్యదర్శి అధికారులు, మట్టి తవ్వకాలు జరిపిన బడ బాబులు. వారిపై చర్యలు మాత్రం శూన్యం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మట్టి దందాను నిలిపివేసి, దందా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, కోరారు,
Post A Comment: