మన బతుకులు ఆగం చేశారు!.సబ్బండ వర్గాలకు లబ్ధి చేకూరేలా టిఆర్ఎస్ పార్టీ
మేనిఫెస్టో మానవీయ కోణంలో ఆలోచన చేసే మనసున్న మారాజు సీఎం కేసీఆర్ నా ఆడబిడ్డల ఆరోగ్య రక్షణకోసం మెడికల్ కళాశాలను ప్రారంభింపజేశా ఆరు నెలలకు ఒకసారైనా మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి ఎన్నికల్లో ఆదరించండి కార్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్,కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం కుట్ర కాంగ్రెసు నమ్మితే మోసపోతాం అరిగొస పడతామని కాంగ్రెస్ పార్టీ
చెబుతున్న దొంగ మాటలను ప్రజలు ఎవరు నమ్మవద్దని వారికి బుద్ధి వచ్చేలా రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసిబీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలనిరామగుండం శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు.సోమవారం పాలకుర్తి మండలం బసంతనగర్ లో ప్రజా అంకిత యాత్రలో భాగంగా ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడరు...రామగుండం నియోజకవర్గానికి ఏమీ చేయని వారు ఒక అవకాశం ఇవ్వాలని దొంగ మాటలు చెప్తూ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని వారి మోసపూరిత మాటలను నమ్మితే మన బతుకులు ఆగం కావడం గ్యారెంటీ అన్నారు.రామగుండం నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రజ సంక్షేమమే కోసమే మా అరటామని...పదవుల కోసం కాంగ్రెసోళ్ల అరాటమన్నారు.ఈ ప్రాంత ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలువాలని మీ రుణం తీర్చుకోవడానికి మెడికల్ కళాశాల ఎర్పాటు చేయుంచానని అన్నారు.జిల్లా కెంద్రాల్లో మెడికల్ కళాశాలలు ప్రభుత్వం మాంజూరు చేసిన సందర్భంలో సిఎం కేసీఆర్ని ఓప్పించి మెప్పించి మెడికల్ కళాశాలను 500 కోట్లతో ప్రారంభించి కార్పోరేట్ వైద్యం పెద కుటుంభాలకు అందుబాటులోకి తెచ్చామన్నారు.నా ఆడబిడ్డలంతా ఆరోగ్యాల పట్ల శ్రద్ద వహించాలని నాకుటుంబంలో జరిగిన విధంగా మరే కుటుంభంలో జరుగవద్దన్నారు6నెలలకోసారి మహిళలు వైద్య పరిక్షలు చేయుంచుకోవాలనీ మెడికల్ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ పేరిట పధకంతీసుకువచ్చిందన్నారురామగుండంలో జరిగిన అభివృద్ధి చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన ప్రచారాలు చేస్తుందన్నారు.తెలంగాణ భవితకు భరోసా గా సబ్బండ వర్గాలు లబ్ధి చేకూరేలా టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రూపోందిచారని ప్రజా ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోలో ప్రకటించిన దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజహిత మ్యానిఫెస్టో రూపొందించారని
రైతు బంధుఎకరాకు ఏడాదికి,రూ16,000,తెల్ల కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పథకం,ఒక కుటుంబానికి 4000 రూపాయలు భీమా చెల్లించి ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పన,తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా ప్రతి రేషన్ కార్డు దారునికి సన్న బియ్యం పంపిణీ,ఆసరా పింఛన్లు రూ5వేలకుపెంపు,వికలాంగుల పింఛన్ 6వేలకు పెంపు,సౌభాగ్య లక్ష్మీ పథకం అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.3వేలు అర్హులైన లబ్ధిదారులకు రూ.400 రూపాయలకే సిలిండర్ ఆరోగ్యశ్రీ పరిమితి 15 లక్షలకు పెంపు చేయడం జరిగిందన్నారు.ప్రజలందరు మళ్లీ తమకు మద్దతూగా నిలువాలనీ కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మూల విజయరెడ్డి.బసంత్ నగర్ సర్పంచ్,కట్టగోల వేణుగోపాల్ రావు,మాజీ ఉప సర్పంచ్ ముత్యం సంతోష్ గౌడ్,బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంజపురి నవీన్,బీఆర్ఎస్ నాయకులు ముత్యం లక్ష్మన్ గౌడ్,బడుగు మహేందర్. సార్ల రమేష్.కాదాసు సంపత్,తిరుపతిరెడ్డి,మేకల కుమార్,ముత్యాల శరత్.గండికోట కుమార్.తంగడి అనిల్ రావు,గద్వాల నరేష్, జట్పట్ సమ్మయ్య.గంధం ఆంజనేయులు,గోశిక నరసయ్య,దారం మనోజ్ రెడ్డి,వాసాల పద్మ(వార్డ్ నెంబర్స్ ఎండి అఫ్జల్ ఖాన్,దారం సుజాత,తుంగ సప్న) తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: