మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని స్థానిక 39 డివిజన్ లో గౌతమి ట్రస్ట్ ఆఫీస్ లో ,కాజిపల్లి లో, చైతన్యపురి కాలనీలో గణతంత్ర దినోత్సవం వేడుకలలో పాల్గొని జెండా ఎగరవేసిన బిజెపి నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఈసందర్బంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు ఎందరో త్యాగదనుల కృషి ఫలితం మన రాజ్యాంగం ఈ విధంగా గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం గా ఉంది అని పేర్కొన్నారు ఈకార్యక్రమంలో ట్రస్ట్ ట్రైనర్ శిరీష,బూత్ అధ్యక్షులు బైరం కుమార్,ఎదునూరి మల్లేష్ దండవేనె రాజు,జుమ్మడి రాజకుమార్,ఉమాశంకర్,పెగడపల్లి మల్లేష్,శంకర్, కార్తీక్,సమ్మయ్య,నరసయ్య,

లక్ష్మణ్,రవి,శంకర్,గట్టయ్య,స్వర్ణలత,లక్ష్మి,సాయిలత,తార,శంకరమ్మ,నవలత, బచ్చల రాజేందర్, రవి, సంపత్, కుమార్, మల్లేశం, సారయ్య, రంజాన్, రాములు తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: