మేడిగడ్డ టీవీ న్యూస్ నిఘా ప్రతినిధి
ములుగు జిల్లాలోని మావోయిస్టు పార్టీ దళ సభ్యులకు జన స్రవంతిలో కి రావాలని ములుగు జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు పోరు కన్న, ఊరు మిన్న, అని ములుగు జిల్లా, ఎస్పీ శబరిష్ అన్నారు, అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు పార్టీ నాయకులు దళ సభ్యులు లొంగిపోవాలని మావోస్తులకు జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు, చతిస్గడ్ బీజాపూర్ జిల్లాలోని ఎన్కౌంటర్ల లో వందల మంది మావోయిస్టులు నేల కోరిగారు ఇటు తెలంగాణ చతిస్గడ్ సరిహద్దు ప్రాంతాలలో ఎంతోమంది మావోలు ఎన్కౌంటర్ లో మరణించడం జరిగింది, ఇలాగే కొనసాగుతుండడంతో మావోయిస్టు పార్టీ సభ్యులు చర్చల పేరుతో లేక కూడా విడుదల చేయడం జరిగింది. చర్చలకు ప్రజా సంఘాలు మానవ హక్కుల సంఘాలు ప్రభుత్వాలతో చర్చిస్తున్నాయని ఊహగానాలు మావోలు జన స్రవంతిలో కలవడానికి వస్తున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు,
Post A Comment: