మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
నీడ ఏడు వసంతాలు పూర్తిచేసుకుని ఎనిమిదవ వసంతo లోకి అడిగిడినా సందర్భంగా కృతజ్ఞత సమావేశం.
నీడ గత ఏడు సంవత్సరాలుగా నిరుపేదలకు 4ఇండ్లు కట్టించడం జరిగినది, డయాలసిస్ పేషెంట్ ల కీ పెన్సషన్ ఇస్తున్నాము, ఎంతో మంది నిరుపేద పేషెంట్ ల కీ 7స0వత్సరాలగా ఆసరా గా నిలిస్తున్నాము అంటే కేవలం దాతల సహకారంతోనే సాధ్యమైనది అని తెలిపారు. నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్, నీడ పేషెంట్ల కీ అందించే ప్రతి పైసా సామాజిక మధ్యమాల ద్వారా అందరికి తెలపడంతో పాటు ప్రతి సoవత్సరo ఆడిటింగ్ చేస్తున్నామని అవి విలేకరల సమావేశం లో చూపించారు. ఇక ముందు కూడా నీడ అంతే నిజాయితీ గా పని చేస్తుందని తెలిపారు.భవిష్యత్తులో పేద విద్యార్థుల చదువు కోసం పని చేస్తామని తెలిపారు.
ఈ సందర్బంగా నీడ సహాయం అందిస్తున్న దాతలకు, నీడ్ శ్రేయోభిలాషులకు, నీడ కీ అండగా ఉంటున్నా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చెందర్ కు,ఇతర నాయకులకు, పోలీస్ శాఖ వారికి, ప్రజలకు ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నీడ సలహాదారులు బాల రాజకుమార్, నీడ శాశ్వత సభ్యులు అంచర్ల మహేష్, గోపాగోని నవీన్ గౌడ్, బొల్ల చెంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
పల్లెర్ల రమేష్ గౌడ్
నీడ సంస్థ
9949441960
Post A Comment: