TS: నేటి నుంచి రాష్ట్ర మహిళలకు TSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. వారంపాటు ఎలాంటి ID కార్డు లేకుండా జర్నీ చేయవచ్చు. ఆ తర్వాత ఆధార్ చూపించి ప్రయాణించాలి. అనంతరం అర్హులందరికీ మహాలక్ష్మీ స్మార్ట్ కార్డులు జారీ చేస్తారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: