మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
*అంతర్గాం మండలం విస్సంపేట గ్రామానికి చెందిన *మాజీ ఎంపిపి*బరుపటి కిష్టయ్యరాత్రి గుండెపొటుతో మరణించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు *పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇంచార్జి రాజ్ ఠాకూర్ మాఖాన్ సింగ్ వారి పార్ధీవ దేహనికి నివాళులు అర్పించి కుటుంబ సబ్యులని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
Post A Comment: