మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఇద్దులాపూర్ గ్రామంకు చెందిన డెమొక్రటిక్ జర్ణలిస్ట్ ఫెడరేషన్(డిజెఎఫ్)రాష్ట్ర కార్యదర్శి దార మొండయ్య(మధు)కు డిజెఎఫ్ జాతీయ అధ్యక్షులు పి విశ్వనాథ్ హైదరాబాద్ లోని బంజరాహిల్స్ ఆఫీస్ అవరణలో శాలువాతో ఘనంగా సన్మానం చేసినారు.అనంతరం మాట్లాడుతూ ఓ పక్క జర్ణలిస్ట్ వృత్తి కొనసాగిస్తు మరో పక్క సామాజిక సేవా లో భాగంగా విద్యా,వైద్యం నిరుపేదలకు అందిస్తున్న మధుకు ఇటీవల అవార్డులు రావడం పట్ల హార్షము వ్యక్తం చేస్తు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిజెఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణరెడ్డి,పి ఆర్ ఓ బాతరాజ్ లు పాల్గొన్నారు.
Post A Comment: