మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరది లోని వివిధ వార్డు ల్లో
సేవాస్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు ఎవరైనా సరే సహాయం కావాలని ఫోన్ చేసిన వెంటనే ఎవరు ఏంటి అనేది అడగకుండా వారికి తనతో ఉన్న అవసరాన్ని గుర్తించి వెంటనే స్పందించి సహాయం చేస్తూ రామగుండంలో సేవకే కొత్త రూపాన్ని తెచ్చిన సామాజిక సేవకుడు మడిపెల్లి మల్లేష్ ఇటీవల తారా ఆర్ట్స్ వారిచే జాతీయ ఉగాది అవార్డు అందుకున్న విషయం తెలిసిందే
వివిధ నాయకుల మధ్యలో మడిపెల్లి మల్లేష్ యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గ్లోరియస్ మినిస్ట్రీస్ చేర్చి లో ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేశారు అనంతరం.38 వార్డు. ఇందిరానగర్.39 వార్డు.ఎలకలపల్లి గేట్ 14వ డివిజన్ లోని ఫౌండేషన్ సభ్యులు కేక్ కట్ చేయడం జరిగింది.అలాగె BRS అధికార ప్రతినిధి బెంద్రం రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బెంద్రం రాజిరెడ్డి మాట్లాడుతూ సేవా స్పూర్తి ఫౌండేషన్ స్థాపించి రామగుండం కాన్సెన్సీ లోని నిరుపేదలకు ఏ అవసరాలు ఉన్న ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించి వారికి ఒక ధైర్యంగా ఉంటున్న మడిపెల్లి మల్లేష్ పుట్టినరోజు వేడుకలు జరపడం నాకు చాలా ఆనందంగా ఉందని భవిష్యత్ లో మరిన్ని సేవలు అందించేందుకు అ భగవంతుడు మడిపెల్లి కి మంచి ఆరోగ్యం మంచి శక్తి ని ఇవ్వాలని అ భగవంతుని వేడుకుంటున్నానని రాజిరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కన్నూరు శంకరన్న,పల్లె హరీష్ రెడ్డి. మిత్ర బృందం తో పాటు. అయిందాల సదానందం, పొట్ల పోషం, కాదాసి కనకయ్య, లింగయ్య, బిల్లకురి మహేష్, ఎస్వీ పటేల్, ఉదయ్ కుమార్. తదితరులు పాల్గొన్నారు
Post A Comment: