మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టీపీసీ చిలకలయ్య గుడిలోని హనుమాన్ దేవాలయం లో సోను శుక్ల పూజారి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి పూర్ణ కుంభాభిషేకం, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం గుడి నుండి అన్నపూర్ణ కాలనీ భరత్ నగర్, మేడిపల్లి సెంటర్ ఎఫ్సీఐ ఎక్స్ రోడ్ నుండి గుడికి చేరుకుంటుందని హనుమాన్ గురుస్వామి సంపత్, శేఖర్, లక్ష్మణ్, తెలియజేశారు ఈ కార్యక్రమానికి భక్తులు హనుమాన్ దీక్ష పరులు తప్పకుండా హాజరై హనుమాన్ శోభయాత్రను అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆలయ కమిటీ కోరారు
Post A Comment: