మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


    ఈనె


ల 18నగోదావరి ఖని లో జరిగే సీపీఎం భహిరంగ సభ ను విజయ వంతం చేయండి*** ఎం రామాచారి, సీపీఎం ఎన్టీపీసీ రామగుండం, ఏరియా కమిటీ కార్యదర్శి ,ఇండ్ల స్థలాల సాధన కమిటీ 2 కేంద్రం సమావేశం ఎన్టీపీసీ సిఐటీయూ ఆఫీస్ లో జరిగింది ఈ సందర్భంగా ఎం రామాచారి, గిట్ల  లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత రెండు నెలలుగా ఇండ్ల స్థలాల కోసం  సీపీఎం అధ్వర్యంలో పోరాటం జరుగుతున్నది. ఎన్టీపీసీ ఇందిరమ్మ కాలనీ,pk రామయ్య కాలనీ,జంగలపల్లి, గంగా నగర్ ఏరియాల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్నారు,రామగుండం తహశీల్దార్ కు 6500కు పైగా  దరఖాస్తులు ఇవ్వడం జరిగింది, జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశాం,రామగుండం కార్పొరేషన్ 50 డివిజన్లో కార్పొరేటర్లకు, మా భూ పోరాటానికి సహకరించండి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవండి అని విజ్ఞాపన పత్రాల ఇవ్వడం జరిగింది, ఇండ్ల స్థలాలు లేనివారిని గుర్తించి పట్టాలు ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేస్తున్నది,అలాగే  పోరాటాన్ని మరింత ఉదృతం  చేయడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈనెల 18న సా.4గ.కు మున్సిపల్ అఫీస్ నుండి ర్యాలీ గోదావరిఖని చౌరస్తా లో సిపిఎం పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, బహిరంగ సభకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్  హాజరవుతున్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము, ఈ సమావేశంలో ఎం రామాచారి గిట్ల, లక్ష్మారెడ్డి ch ఉపేందర్, రమణ, సుజాత, స్వప్న, సాయి మాధవి, సరిత, కైలాస్ బాగ్,గీతాంజలి,నర్మద,జానకి, ఎం రమ,మల్లేశ్వరి,లావణ్య,కళావతి,అమీనబెగం,D. కాహు, తదితరులుపాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: