మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం ఠాకూర్ శైలేందర్ సింగ్ ఇటీవల మరణించగా వారి నివాసానికి (మజీద్ కార్నర్,రామగుండం) వెళ్లి, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, వారి కుటుంబ సభ్యులైన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు "ఠాకూర్ అయోధ్య సింగ్" & పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు "మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను" పరామర్శించిన. *కాంగ్రెస్*పార్టీ*అధికార*గంట సత్యనారాయణ రెడ్డి*ఓదెల జడ్పిటిసి గంట రాములు యాదవ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఐ ఎన్ టి యు సి కార్యదర్శి పూసల తిరుపతి*వారితో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు వంగ శ్రీనివాస్ గౌడ్ ఐలయ్య శిరీష్ తదితులున్నారు

Post A Comment: