ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ పోలీస్ కమిషనర్ గా నూతనంగా నియామకమైన ఏవి రంగనాథ్ శుక్రవారం హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రంగనాథ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
బాగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
Post A Comment: