ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ పుల్లా శోభన్ కుమార్ ఆధ్వర్యంలో హసన్ పర్తి మండలంలో 3 వాహనాలను మరియు 170 క్వింటా ప్రజాపంపిణీ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. అనంతరం తగు చర్య నిమిత్తం స్థానిక సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించారు. ఈ తనిఖీలో డీఎస్పీ రాజు, ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ , డిటి సివిల్ సప్లై క్రిష్ణ మరియు కానిస్టేబుల్ నవీన్ పాల్గొన్నారు.

Post A Comment: