పెద్దపల్లి:మంథని;డిసెంబర్:22:మంథని నియోజకవర్గం ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి చెందిన గొర్ల లక్ష్మీ అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సహాయం కొరకు మంథని నియోజకవర్గ భీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కు తెలుపగా వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo రూ2,00,000,రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు చేయించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్,అనంతరం వారి వ్యక్తిగత సహాయకుడు(పిఏ) వీరేంద్ర,గురువారం నిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి చికిత్స పొందుతున్న వారికి ఎల్ఓసి పత్రాన్ని అందజేసినారు,

Post A Comment: