జయశంకర్ భూపాలపల్లి జిల్లా.
75వ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం నుంచి అంబెడ్కర్ స్టేడియం సాగిన భారీ *సమైక్యతా ర్యాలీలో* ముఖ్య అతిథులుగా పాల్గొన్న భూపాలపల్లి శాసన సభ్యులు *శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డి* గారు,పార్లమెంట్ సభ్యులు శ్రీ పసునూరి దయాకర్ గారు, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, SP సురేందర్ రెడ్డి, ఆడిషనల్ కలెక్టర్ దివాకర, జయశంకర్ భూపాలపల్లి జిల్లా TRS పార్టీ అధ్యక్షురాలు *శ్రీమతి గండ్ర జ్యోతి* గారు...
ప్రజా ప్రతినిధులతో,పాఠశాల విద్యార్థులతో డప్పు కళాకారుల బృందంతో అంగరంగ వైభవంగా సాగిన సమైక్యతా ర్యాలీ...
అంబెడ్కర్ స్టేడియం చేరుకున్న అనంతరం జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాలను చేశారు...


Post A Comment: