ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్బంగా స్వాతంత్ర్య సమరయోదుడు,సాయుద పోరాటంలో పాలు పంచుకున్న పోరాట యోదుడు స్వర్గీయ ఇటికాల మదుసూదన్ రావు నివాసానికి వెల్లి వారి కుమారుడు నర్సింహరావు మరియు కుటుంబసభ్యులను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సన్మానించారు. ఈ సందర్బంగా మదుసూదన్ రావు చేసిన పోరాటాన్ని, పార్లమెంట్ సభ్యునిగా వరంగల్ ప్రాంతానికి చేసిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే తో పాటు టీఆర్ఎస్ నాయకులు యెలగం సత్యనారాయణ,నీలం రాజ్ కిషోర్ లు ఉన్నారు.

Post A Comment: