హనుమకొండ వడ్డేపల్లి సమీపంలో ఇంతకు ముందు వరకు కొనసాగిన ఐనవోలు మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య శనివారం పరిశీలించారు. సి.ఇ. కార్యాలయం కోసం ఈ భవనాన్ని కేటాయించేందుకు ఉన్న అవకాశాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యాలయం గురించిన వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ డిప్యూటీ సీఈవో రవి, పంచాయతీరాజ్  ఇన్చార్జి ఎస్ఈ శంకరయ్య, ఐనవోలు ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: