హన్మకొండ (పబ్లిక్ న్యూస్ ) మే 11: కాకతీయ యూనివర్సిటీ టూరిజం & హిస్టరీ విభాగ అధిపతిగా డా. రాజకుమార్ ప్రమోషన్ పొంది భాద్యతలు స్వీకరించిన సందర్భంగా గురువర్యులైన డా. రాజకుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలపడం తో పాటుగా శాలువాతో సన్మానించడం జరిగింది జరిగింది. యూనివర్సిటీ విద్యార్ధిలు పాల్గొన్నారు. దూడపాక అశోక్ తో పాటుగా పృధ్వీరాజ్, రాకేష్, సాయికుమార్, అనిల్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: