మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి
*చంద్రయాన్ 3 విజయంతో వెల్లువెరిసిన ఆనందం
స్థానిక రామగుండంలోని క్రియేటివ్ ట్యుటోరియల్స్ విద్యార్థిని విద్యార్థులు
*చంద్రయాన్ 3 విజయవంతమైనందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేస్తూ త్రివర్ణ ప్రతాకాలను పట్టుకొని జయ జయ ద్వనులు చేశారు.
*శాస్త్ర పరిశోధనల వలన విజ్ఞానాభివృద్ధి మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా క్రియేటివ్ ట్యుటోరియల్స్ మాస్టర్ కన్నూరి లక్ష్మణరావు విద్యార్థిని విద్యార్థులకు తెలియచేస్తూ మీరు కూడా శాస్త్ర విజ్ఞాన పరిధి పట్ల మక్కువ పెంచుకొని మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు దేశానికి పేరు తీసుకువస్తూ సమాజ సేవ చేయాలని తెలిపారు
విద్యార్థిని విద్యార్థులు జైహింద్ జై భారత్ అంటూ నిదానాలు చేశారు.
ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: