మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సింగరేణి ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాల సర్వీస్ నింపుకొని పదవీ విరమణ చేస్తున్న రాజ్ కుమార్ ను మరియు శ్రీనివాస్ ను ఘనంగా సన్మానం చేసిన డీజిఎం హనుమంతు ముఖేష్
సింగరేణి ఎక్స్ప్లోనేషన్లో 45 సంవత్సరాల క్రితం నుండి సింగరేణిలో పని చేస్తూ సింగరేణి సంస్థలు అభివృద్ధి పథంలో నడిపిన రాజ్ కుమార్ శ్రీనివాసులను సింగరేణి ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ డీజీఎం హనుమంతు ముఖేష్ సుభాష్ లు రాజ్ కుమార్ శ్రీనివాసులను శాల్వాలతో సత్కరించారు ఈ సందర్భంగా సింగరేణి అధికారులుమాట్లాడుతూ వారు సింగరేణికి చేసిన సేవలు మరిచిపోలేనివని వారు పదవీ విరమణ పొందుతున్నందుకు ఆనందంగానూ మరియు బాధగాను ఉందని మాతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను మేము ఎప్పుడూ మర్చిపోలేము అని ఈ సందర్భంగా తెలిపారు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని పిల్లలతో సంతోషంగా గడపాలని వారు కోరారు
Post A Comment: