మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మావ_నాటే_మావ_రాజ్ (మా ఊరిలో మా రాజ్యం ) అంటూ ఆత్మగౌరవ పోరాటం సాగిస్తున్న ఆదివాసీ బిడ్డలపై
1981, ఏప్రిల్ 20 న
ఇంద్రవెల్లి ఆదివాసీల సభను మరో జలియన్ వాలా బాగ్ గా చేశారు నాటి పాలకులు ,పోలీసులు
అనేక మంది ప్రాణాలు తీశారు..ఇంద్రవెల్లి లో తమ పూర్వీకులను స్థూపం వద్ద స్మరించుకోవడానికి / నివాళులు అర్పించడానికి నేటికి అనేక ఆంక్షలు ఉంటాయి.
ఎన్ని ఆంక్షలు పెట్టినా,కాలి నడకనైనా
ఆదివాసీలు నేటికి ఈ రొజు తప్పకుండా అక్కడకి చేరుకొని నివాళులు అర్పించడం వాళ్ళ సాహసానికి నిదర్శనం
జల్ జంగిల్ జమీన్ కోసం అసువులుబాసిన అమరవీరులకు జోహార్.. జోహార్...
Post A Comment: