మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం పట్టణంలోని మజీద్ కార్నర్ సెంటర్లో అఖిల భారత రాజ్యాంగ నిర్మాణ ప్రదాత అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈదునూరి హరి ప్రసాద్ మాట్లాడుతూ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వ మేధావిగా కీర్తిస్తున్నాయి మరి ప్రపంచ దేశాలు ఇంతటి ఘన కీర్తిని మనదేశంలో పుట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వడం నిజంగా మన భారతీయులందరం గర్వించదగ్గ విషయమని అదేవిధంగా నేడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ మరియు వారి కొడుకు కేటీఆర్ మంత్రులుగా వారి కూతురు ఎమ్మెల్సీగా పదవులలో కొనసాగుతున్నారంటే ఆనాడు అంబేద్కర్ ముందు చూపుతో చిన్న రాష్ట్రాలు అనివార్యం అనుకుంటే తప్పకుండా ఇచ్చి తీరాలని రాజ్యాంగంలో పొందుపరిచాడు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని టిఆర్ఎస్ నాయకులు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి మరియు మంత్రి పదవులు అంబేద్కర్ పెట్టిన భిక్ష అని కొనియాడారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రజా కళాకారుడు లింగాపురం ముద్దుబిడ్డ కాసర్ల మల్లేష్ అంబేద్కర్ పైన పాట పాడి అందరిని అలరించాడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అప్పాసి శ్రీనివాస్ అంతర్గాం మండల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ కుమార్ గౌడ్, ఉమ్మడి రామగుండం మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్ కుటి రాజమల్లు యాదవ్, ఒకటవ డివిజన్ అధ్యక్షులు బొద్దుల శంకర్, అంతర్గం ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు చిలుక రామ్మూర్తి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇష్టాకర్ భాయ్, చాంద్ భాయ్, హాజీ పాషా, యూత్ కాంగ్రెస్ అంతరంగం మాజీ అధ్యక్షులు ఉప్పులేటి సదానందం, రామగుండం పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సిరిసెట్టి సతీష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీనివాస్ 21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి మోయునుద్దీన్ (పప్పీ) ఎండి రషీద్, ఎస్సీ సెల్ నాయకులు అల్లి శంకర్ రాజ్, గజ్జల నాగరాజు, గంధం నాగరాజు, ఖాన్ పెళ్లిసంతోష్, ఎస్ డి యూసుఫ్, మెహరాజ్, జూల రవి, నంది సాగర్, మహేష్, కాసర్ల రవికుమార్,
Post A Comment: