జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం, ధన్వాడ గ్రామంలో 50 కి పైన తాటి చెట్లు రోడ్డు వెడల్పులో తొలగించడం జరిగింది, గీత కార్మికుల యొక్క జీవన ఉపాధి కోల్పోవడం జరిగింది, తమాషా చూస్తూ ఉన్న ఎక్సైజ్ శాఖ, తాటి చెట్ల తో వారి జీవన ఉపాధి కోల్పోయామని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు వెడల్పు బాగానే వదిలేసి తాటి చెట్లు నాటామని వచ్చే సంవత్సరంలో ప్రతి ఒక్క చెట్టు ఉపాధి పొందచ్చని అనుకునే క్రమంలో కావాలని చెట్లను తొలగించారని తొలగించిన వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని ఉపాధి కోల్పోయిన వారందరికీ ప్రభుత్వమే ఆదుకోవాలని, గౌడ సంఘ నాయకులు కోరుతున్నారు,
ఈ కార్యక్రమంలో
ధన్వాడ గౌడ సంఘం ప్రెసిడెంట్ చిట్టూరి రాజలింగం, గౌడ్ సంఘం వైస్ ప్రెసిడెంట్ మార్క రవీందర్, గౌడ్ మాజీ ప్రెసిడెంట్ మారగొని రాజబాబు, గౌడ్ చీకట్ల స్వామి, గౌడ్ మారగోని తిరుపతి గౌడ్, మారగొని గణపతి గౌడ్, చీకట్ల రాజు గౌడ్, భీముని సత్యం గౌడ్, మారగోని కార్తీక్ గౌడ్, బడిగ వెంకన్న గౌడ్, మాదాస్ అంజయ్య గౌడ్, పాల్గొన్నారు.
Post A Comment: