మేడిగడ్డ టీవీ న్యూస్ కాళేశ్వరం :- గ్రామ అభివృద్ధి కోసం సేకరించిన నిధులను సొంత అవసరాలకు వినియోగించిన ప్రబుద్ధులు ఆరేళ్ల క్రితం పూస్కుపల్లె గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం నాలుగు లక్షల నిధులను వారు గ్రామ ప్రజల నుండి వాసులు చేశారు, వసులైన డబ్బులను ఆలయానికి వినియోగించాలని నిర్ణయించుకున్నారు గ్రామస్తులు, కానీ ఈ ప్రబుద్ధులు వసులైన డబ్బులను సొంత అవసరాలకు వాడుకున్నారు, ఆరేళ్లుగా డబ్బులను ఇవ్వకుండా గ్రామంలో ఆలయన్ని నిర్మించకుండా, బేకతర్ చేస్తున్నారు, ప్రబుద్ధుల పని చూసి పూస్కుపల్లి గ్రామవాసులు, పోలీసులను ఆశ్రయించారు, గత సంవత్సరం నమోదైన ఈ కేసును దర్యాప్తు చేసిన ఎస్సై ఇద్దరిని అరెస్టు చేశారు, కాలేశ్వరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెన్నపురెడ్డి వసంత, భర్త మోహన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఆరుట్ల పవన్ కుమార్, ని అరెస్టు చేశామని ఎస్ఐ వివరించారు, కోర్టులో హాజరుపరిచిన పోలీసులు కస్టడి పిటిషన్, వేసే ఆలోచన ఉన్నట్టు సమాచారం టిఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి మోహన్ రెడ్డి, అరెస్టు కావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మోహన్ రెడ్డి, ఆరుట్ల పవన్
Post A Comment: