ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని,
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ఎస్పీ 21 మంది బాధితుల నుంచి పిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాధితుల సమస్యలపై చట్టరంగా విచారణ జరిపి వేగవంతంగా పరిష్కరించాలని సంబధిత సిఐ, ఎస్సై లను ఆదేశించారు.
Post A Comment: