ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, 

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని  జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే   పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివాస్  కార్యక్రమంలో ఎస్పీ  21 మంది  బాధితుల నుంచి పిర్యాదులు స్వీకరించారు.  ఈ సందర్భంగా ఎస్పీ  బాధితుల సమస్యలపై చట్టరంగా విచారణ జరిపి  వేగవంతంగా పరిష్కరించాలని  సంబధిత సిఐ, ఎస్సై  లను  ఆదేశించారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: