గోదావరిఖని ప్రగతినగర్కు చెందిన పస్తం అశోక్ (27) మద్యానికి బానిసై, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య కు పాల్పడినట్లు NTPC- SI ఉదయ్ కిరణ్ తెలిపారు. మద్యం మత్తులో ఉన్న అశోక్ చైతన్యపురి కాలనీ శివారు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతుని సోదరుడు సారయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
Post A Comment: