ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ములుగు జిల్లామేడారంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులకు బస్సు ల వేళలు తెలియజేస్తూ
నీడ కల్పించేందుకు ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరిష్, పాల్గొన్న ఆర్టీసీ వరంగల్ ఆర్ ఎం శ్రీలత, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన సీతక్క అనంతరం
బస్ టికెట్ కౌంటర్స్, క్యూ లైన్స్ ను రిబ్బన్ కట్ చేసి మంత్రి సీతక్క ప్రారంభించారు.
Post A Comment: