మేడారం మహాజాతర సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరం పరిధిలోని ఇసుక క్వారీల్లో నేటి నుంచి 24 వరకు లోడింగ్ నిలిపివేస్తున్నట్లు టీఎస్ఎండీసీ పీఓ తారక్నాథ్రెడ్డి సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. రహదారిపై ఇసుక లారీలతో మేడారం జాతరకు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నియంత్రణలో భాగంగా బంద్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Post A Comment: