ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను పలువురు ఎంపీడీవోలు మర్యాదపూర్వకంగా గురువారం సాయంత్రం కలిసి పుష్పగుచ్చాలని అందజేశారు.
బుధవారం ఆయా మండలాలకు ఎంపీడీవోలుగా బాధ్యతలు స్వీకరించగా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన వారిలో పరకాల ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు, హసన్ పర్తి ఎంపీడీవో ఐ. ప్రవీణ్, ఐనవోలు ఎంపీడీవో పి. వెంకటేశ్వర్లు, ధర్మసాగర్ ఎంపీడీవో కె. అనిల్ కుమార్, ఎల్కతుర్తి ఎంపీడీవో ఎన్. విజయ్ కుమార్, శాయంపేట ఎంపీడీవో ఎ. ఫణి చంద్ర, నడికుడ ఎంపీడీవో సిహెచ్. శ్రీనివాస్, దామెర ఎంపీడీవో జి. కల్పన ఉన్నారు.
Post A Comment: