ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

జిల్లా కేంద్రంలో శుక్రవారం టెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ తెలిపారు.

శుక్రవారం హంటర్ రోడ్ లో గల షైన్ స్కూల్, జేఎస్ ఎం హై స్కూల్ పరీక్ష కేంద్రాలను ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్,పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంత మంది అభ్యర్థులు హాజరయ్యారు, ఎంత మంది అబ్సేంట్ అయ్యారు, చీఫ్ సూపరింటెండెంట్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష నిర్వహణ , బందోబస్తు తదితర వాటిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుంగా పరీక్షలు సజవుగ జరిగాయని తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: