మేడిగడ్డ న్యూస్ టేక్మాల్*ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి పవన్

మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని సాలోజిపల్లి  గ్రామ పంచాయతీలలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించిన అందోల్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నాయకురాలు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కూతురు త్రీష.                                                                                      ఈ సందర్భంగా వారు సాలోజిపల్లి గ్రామపంచాయతీలో ప్రతి గడపగడపకు తిరుగుతూ ప్రజలతో మమేకమై  2024 లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత   రైతన్నలకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల ఆర్థిక సహాయం, ధరణి పోర్టల్ రద్దుచేసి పోడు భూములకు పట్టాల పంపిణీ, 500కు వంట గ్యాస్ వివిధ గ్రామలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరించారు ,కావున ప్రజలందరూ రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిందిగా వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్, నాయకులు.విట్టల్ గౌడ్ . యూత్ అధ్యక్షులు సంగమేశ్వర గౌడ్ . టేక్మాల్. మండల ఎన్ ఎస్ యు ఐ.అధ్యక్షులు.చాకలి అడివ య్య. ఎస్టీ సెల్.  సేవాలాల్ రామావత్ అధ్యక్షులు.మాణిక్యం,కిషోర్, సంగమేష్ గౌడ్. మాన్ కిషన్.కాంగ్రెస్ 

సాలూజిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల యాదగిరి. పార్టీ నాయకులు సొంగ రాజు. కోడపాక యాదగిరి. మహమ్మద్ రియాజుద్దీన్. వేముల విట్టల్. వడ్డే చెన్నయ్య. వడ్డే హాన్మయ్య. నాగయ్య. పార్టీ నాయకులు కాంగ్రెస్

పార్టీ మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: