ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వడ్డేపల్లి లో శ్రావణమాసం చివరి ఆదివారం రోజున ఘనంగా జరుపుకునే పోచమ్మ తల్లి బోనాల పండుగకు ముఖ్యఅతిథిగా హాజరై బోనం సమర్పించాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని వారి నివాసంలో కలిసి ఆహ్వానాన్ని అందించారు. ఎమ్మెల్సీ కవిత చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆహ్వానానికి సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా హాజరవుతానని తెలుపడం జరిగింది.
Post A Comment: