ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

  హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్సు  హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో వస్తున్న దరఖాస్తులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.

ఈ ప్రజావాణిలో జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్, డిఆర్డిఏ పీడి  శ్రీనివాస్, డిపిఓ  జగదీశ్వర్  లు ఇట్టి దరఖాస్తులను తీసుకొని, వీటి పై స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఈ ప్రజావాణి లో మొత్తం 180  దరఖాస్తులు  వచ్చాయని తెలియజేశారు. శాఖల వారిగా వాటి వివరాలు

టు బిహెచ్కె నోడల్ ఆఫీసర్ -14,

ఏడి మైన్స్ -03,

Gwmc కమిషనర్  -12,

కమిషనర్ ఆఫ్ పోలీస్ -09,

కమిషనర్ పరకాల మున్సిపాలిటీ -01,

  డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ హనుమకొండ -02,

 బీసి వెల్ఫేర్ ఆఫీసర్ -01, 

డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ -01,

డి.ఎం.హెచ్.ఓ -01,

డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ -01,

 డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ -01,

టూరిజం ఆఫీసర్ -01,

డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ -03,

ED ఎస్సీ కార్పొరేషన్ -25,

 అడిషనల్ కలెక్టర్ హన్మకొండ -04,

ఎంపీడీవో దామెర -02,

ఎంపీడీవో అయినవోలు -01,

ఎంపీడీవో పరకాల -01,

రీజినల్ మేనేజర్ టి ఎస్ ఆర్ టి సి -01,

రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ హనుమకొండ -06,

సూపరిండెంట్ ఎంజీఎం -06,

సూపర్డెంట్ ఆర్ ఇ హెచ్ వరంగల్ -03,

తహసిల్దార్ భీమ దేవరపల్లి -04,

 తహసిల్దార్ ధర్మసాగర్ -06,

తహసిల్దార్ ఎల్కతుర్తి -13,

 తహసిల్దార్ హనుమకొండ -22,

 తహసిల్దార్ హసన్ పర్తి -07,

తహసిల్దార్ అయినవోలు -05,

 తహసిల్దార్ కమలాపూర్ -08,

తహసిల్దార్ కాజీపేట -06,

తహాసిల్దార్ నడికుడా -01,

తహసిల్దార్ పరకాల -02,

తహసిల్దార్ శాయంపేట -02,

కలెక్టరేట్:

D -సెక్షన్ -04,

E - సెక్షన్ -01.

ఈ  ప్రజావాణి కార్యక్రమం లో   డిఎంఅండ్ హెచ్ ఓ  సాంబశివ రావు, ఎస్.సి కార్పొరేషన్ ఈ.డి మాధవి లత, డిఎం డబ్య్లు ఓ  శ్రీను, ఏడి సర్వే ల్యాండ్ రికార్డ్ ప్రభాకర్, డిడబ్ల్యుఓ  మధురిమ, తదితర శాఖల  అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: