మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పాలకుర్తి మండలం, గుంటూరు పల్లి గ్రామంలో హరినాథ్ రెడ్డి వారి బృందం సభ్యుల విజ్ఞప్తి మేరకు *రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్, డిసిసి అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్*గుంటూరు పల్లి లో గ్రామ సంరక్షణార్థం గ్రామ దేవతలైన నల్ల పోచమ్మ తల్లిని మదన పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి *సతీ సమేతంగా హాజరైన మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ దంపతులు గ్రామదేవతలైన *మదన పోచమ్మ తల్లిని నల్ల పోచమ్మ తల్లిని విగ్రహ ప్రతిష్టాపన అనంతరం జరిగిన పూజ కార్యక్రమాల్లో భాగంగా గుంటూరు పల్లె గ్రామ ప్రజానీకం ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా గ్రామ ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకోవడం జరిగినది. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో హరినాథ్ రెడ్డి వారి బృందం సభ్యులతో పాటు గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: