మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్ 


జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం సీనియర్ అర్చకులు శ్రీరాంభట్ల ప్రశాంత్ శర్మకు పదోన్నతి లభించినట్లు పలువురి ద్వారా సమాచారం. ఈ దేవాలయంలో సుమారు 30 సంవత్సరముల నుండి అనుబంధ ఆలయాల అర్చకులుగా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ ముఖ్య అర్చకుల నుండి,ఉప ప్రధాన అర్చకులుగా పదోన్నతి లభించినట్లు తెలిసింది.ఇట్టి విషయంపై ఆలయ ఈవో మహేష్ ను వివరణ కోరగా త్వరలో ఆదేశాలు రానున్నట్లు తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: