చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు శుక్రవారం చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో
నూతన గ్రామశాఖ కమిటీని ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల కన్వీనర్ బోయ
లింగస్వామి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. గ్రామ శాఖ అధ్యక్షునిగా బోయ
శ్రవణ్, ఉపాధ్యక్షులుగా బోయ జోసెఫ్, ప్రధాన కార్యదర్శిగా బర్కం పవన్, సహాయ
కార్యదర్శిగా బర్రె సంతోష్, బోయప్రకాశ్, కార్యదర్శిగా బోయ శివ, ప్రచార కార్య
దర్శిగా బోయ అఖిల్, బోయ చందు, తుర్పింటి వికాస్, బర్కం అభిలాశ్ నూతనంగా ఎన్నుకోబడ్డారు.
Post A Comment: