చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్


యాదాద్రి:మునుగోడు నియోజకవర్గంలో ఓటర్లను మచ్చిక చేసుకోడానికి మంత్రి మల్లారెడ్డి మందు పార్టీలో పాల్గోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం, రెడ్డి

బావి,గుండ్లబావి గ్రామాలకు టీఆర్ఎస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఓ గ్రామంలోని వృద్ధుల ఓట్లు రాబట్టడానికి

స్వయంగా మద్యంతో రంగంలోకి దిగడంతో కొందరు ఫోటోలు,వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: