పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు తండ్రి కుమారుడు మృతి చెందారు. తండ్రి సతీష్ అతని 11 నెల కుమారుడు సాత్విక్ మరణించారు. హైదరాబాద్ నుండి గోదావరిఖనికి ప్రయాణిస్తూ వస్తుండగా మధ్యలో గాంధీనగర్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురిని గాయపడిన కుటుంబ సభ్యులను మెరిగైన చికిత్స కోసం హుట హుటిన ఆసుపత్రి కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు..
Post A Comment: