న్యూఢిల్లీ: భారత దేశ మాజీ PM మన్మోహన్ సింగ్ మృతదేహాన్ని కాంగ్రెస్ హెడ్కోటర్స్ లో ఉంచారు. పార్థివ దేహం యొక్క అంతిమ యాత్ర ఈరోజు ఉదయం 9.30 గంటలకు AICC నుండి శ్మశాన వాటికకు ప్రారంభమైంది" అని ఆయన అంత్యక్రియలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు తెలిపారు. దేశం తన ప్రియమైన 14వ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపై ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్న వేళ, ఆయన అంతిమ వీడ్కోలు ఈరోజు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభం అవుతుంది. ఢిల్లీలోని నిగమ్బేధ్ ఘాట్లో ఉదయం 11:45కు అంత్యక్రియలు జరుగుతాయి. మన్మోహన్ సింగ్ కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ తదితరుల నివాళి అర్పించారు.
Post A Comment: