టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ -4 పరీక్షలో ఎంపికైన జిల్లాకు చెందిన 208 మంది అభ్యర్థులు పెద్దపల్లి లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకునేందుకు బుధవారం తరలి వెళ్లారు. 208 మంది అభ్యర్థులకు అనుమకొండ కలెక్టరేట్ ఎదుట ఐదు బస్సులు ఏర్పాటు చేయగా అభ్యర్థులు వెళ్లే బస్సులను జిల్లా అదరపు కలెక్టర్ వెంకట్ రెడ్డి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.
Post A Comment: