ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ములుగు జిల్లా తొలి సారి పర్యటన లో భాగంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేరుకున్నారు.
రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రమణ, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర ఎస్పీ డాక్టర్ పి.శబరిష్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీజ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ జీ తదితరులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం జిల్లా ఉన్నత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Post A Comment: