సిద్దిపేట జిల్లాలో మరదలిపై బావ అత్యాచారం చేసిన ఘటన జరిగింది. అక్బర్పేట-భూంపల్లి మండలంలో తమ్ముడి భార్యపై అత్యాచారం చేసిన వ్యక్తిని, అందుకు సహకరించిన అతడి భార్యను అరెస్టు చేసినట్లు దుబ్బాక సీఐ శ్రీనివాస్ తెలిపారు. తమ్ముడికి పెళ్లై నాలుగేళ్లెనా పిల్లలు కాకపోవడంతో మరదలిపై కన్నేశాడు. భార్య సాయంతో అత్యాచారం చేసి వీడియో తీయించాడు. తరచూ భార్యాభర్తలు వేధిస్తున్నరని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Post A Comment: