ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ముదిరాజ్లకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. దాదాపు 40 నియోజకవర్గాల్లో గెలుపోటములను ముదిరాజు శాసిస్తారని పేర్కొన్నారు. గజ్వేల్లో ముదిరాజ్ల ఓట్లతో గెలిచిన కేసీఆర్.. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని మండిపడ్డారు. కేసీఆర్ను గద్దె దించేందుకు ముదిరాజ్ బిడ్డలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
Post A Comment: