ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ
AP: విజయవాడ వస్తున్న క్రమంలో జనసేన చీఫ్ పవన్ను పోలీసులు అడ్డుకొని కదలినివ్వకుండా చేయడం దారుణమని టీడీపీ నేత లోకేశ్ మండిపడ్డారు. రాజకీయ నేతలను నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ కంటే ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. పోలీసుల తీరుతో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని లోకేశ్ ఫైర్ అయ్యారు.
Post A Comment: