మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మంథని: వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలోని కోడెలకు సుమారు మూడు టన్నుల వరి గడ్డిని కోడెల పసు గ్రాసానికి ఆదివారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విరాళంగా అందజేసిన మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ స్థిర నివాసి అయిన బొడ్డు సదానందం భక్తి భావాలకు, ఎక్లాస్ పూర్ గ్రామస్తులు అభినందించారు.వారికి వారి కుటుంబ సభ్యులందరికీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని పలువురు స్థానికులు కోరుచున్నారు.
Post A Comment: