మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
హైదరాబాద్ లోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సోషల్ వెల్ఫేర్,ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కార్యదర్శి రోనాల్డ్ రోస్ ను కలిసి విద్యార్థిని,విద్యార్థుల విషయంలో 24 అంశాలు తెలుపుతూ వినతి పత్రం అందజేసి అనంతరం బాలుర మంథని,పెద్దపల్లి,కోరుట్ల,మేడిపల్లి ల విషయాలు తెలుపడం జరిగినది సానుకూలంగా స్పందించినరు.కార్యక్రమంలో పి పి ఎల్(ప్రోగ్రేస్సివ్ పేరెంట్స్ లీగ్) ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మచ్చ నర్సన్నమార్క్స్ అంబేద్కర్,రాష్ట్ర ప్రధానకార్యదర్శి మేడిగడ్డ పులెందర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి దార మదు,రాష్ట్ర నాయకులు ధరం శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
Post A Comment: