మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజుల బాదుడు మొదలుకానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ టోల్ రుసుములను సమీక్షిస్తారు. అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10 % మేర పెరగనున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 58 టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1నుంచి పెరిగిన ఫీజులు అమల్లోకి రానున్నాయి.
Post A Comment: