మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ వల్ల గోదావరిఖని ప్రాంతంలో నివసించే ప్రజలకు వ్యాపారస్తులకు అనేక రోగాలతో అనేక సమస్యలతో ఇబ్బందికి గురి చేస్తున్న సింగరేణి ఓపెన్ కాస్ట్ కు వ్యతిరేకంగా గోదావరిఖని ప్రజలు పడే కష్టాలను తెలుసుకుంటూ జనవరి 3 వ తేదీ నాడు జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని ఇంటి ఇంటికి తిరుగుతు ధర్నాకు రావాలని పిలుపునిస్తున్న
*కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు
రామగుండం నియోజకవర్గ ఇంచార్జి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్*
Post A Comment: